సాక్షి ఎడ్యుకేషన్: ఇక, అది దేశవ్యాప్తంగా వేల మంది అభ్యర్థులు, ఉపాధ్యాయులు నిరసనలకు పాల్పడేలా దారితీశాయి. మొదట, ఈ వివాదంపై విడివిడిగా ఫిర్యాదులు వచ్చేవి. కానీ, ఇప్పుడు అవి పెద్దదిగా మారి, ఉద్యమానికి దారి తీసింది.
ఈ పరీక్షల అకస్మాత్తు రద్దు, సాంకేతిక లోపాలు, కేంద్రాల్లో దుర్వినియోగాలు వంటి విషయాలను ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం, ఇవి సమస్యల తీవ్రతను పెంచుతోంది. చాలా మంది ఈ సమస్యలకూ ఉద్యోగ ఎంపిక కమిషన్ తమ పరీక్ష వృద్ధిదారును మార్చినదానికి సంబంధం ఉందని భావిస్తున్నారు.
Satish Dhawan Space Centre (SHAR):సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డైరెక్టర్గా డాక్టర్. ఈఎస్ పద్మకుమార్
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
ప్రస్తుతం, ఈ నిరసనలు, సమస్యల తీవ్రత సోషల్ మీడియాలోకి చేరుకుంది. వివిధ హ్యాష్ట్యాగ్లతో వైరల్గా మారింది. #SSCMisManagement, #SSCSystemSudharo, & #JusticeForAspirants వంటి హ్యాష్ట్యాగులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఇందులో విద్యార్థులు సైతం చేరుకుని, వారి నిరసనల వీడియోలు, పరీక్ష రోజున జరిగిన సమస్యల వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సాంకేతిక సమస్యల్లో ముఖ్యంగా..
🔺 కంప్యూటర్ క్రాష్లు
🔺 బయోమెట్రిక్ వ్యవస్థల్లో లోపాలు
🔺 తప్పుగా కేటాయించిన పరీక్ష కేంద్రాలు
Job Mela: ఆగస్టు 5వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
చాలా మంది విద్యార్థులు ఈ వైఫల్యాలను కమిషన్ ఇటీవల మార్చిన పరీక్షా విక్రేత (వెండర్) తో కలిపి చూస్తున్నారు. అభ్యర్థులు పేర్కొనడంతో కొత్త వెండర్కు గతంలో సరైన పనితీరు లేదని, చిన్నతరహా పరీక్షలను కూడా నిర్వహించలేని స్థితి దీనికి నిదర్శనమని చెబుతున్నారు. దీంతో, సుమారు 30 లక్షల మంది అభ్యర్థులు హాజరవనున్న SSC CGL 2025 వంటి భారీ స్థాయిలో జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్ను ఈ వెండర్ సమర్థవంతంగా నిర్వహించగలడా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీడియాలతో తీవ్ర ఆగ్రహం..
తాజా పరిణామాల్లో, ఢిల్లీలో “ఢిల్లీ చలో” ఉద్యమం కింద భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. అభ్యర్థులు, ప్రముఖ ఉపాధ్యాయులు జంతర్ మంతర్ అండ్ సీజీఓ.. కాంప్లెక్స్ వద్ద గుమికూడి, బాధ్యత వహించాలి ఇంకా, తక్షణ సంస్కరణలు చేయాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే, ఇక్కడ పోలీసులు లాఠీచార్జ్ను ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో తీవ్ర విమర్శలకు దారితీసినట్టైంది.
వ్యవసాయ కూలీల కుమార్తెకు మైక్రోసాఫ్ట్లో రూ. 51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం!
పలువురు విద్యార్థుల వాదన ప్రకారం, సాంకేతిక లోపాలపై ప్రశ్నించగానే వారిని మౌనంగా ఉంచారని లేదా బలవంతంగా బయటకు నెట్టేశారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రజలలో తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచాయి. దీంతో, అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యమానికి మద్దతు పలికారు. ఢిల్లీలో నిరసనల సమయంలో ప్రముఖ ఉపాధ్యాయురాలు నీతూ సింగ్ గొంతు కలిపిన వారిలో ఒకరుగా నిలిచారు.
రంగస్థలంగా మారిన సోషల్ మీడియా..
వివిధ సోషల్ మీడియాలో (X, Instagram, & YouTube ) ఈ విషయంపై విద్యార్థులు మారి అనుభవాలను, అభిప్రాయాలను వారి ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేశారు. అనేక మంది విద్యార్థులు వారి నిరసనలను సమన్వయం చేయాలని, సమస్యపై బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.
పరీక్షలపై దర్యాప్తు.. పరిష్కారం కోరుతున్న విద్యార్థులు..
తాజా పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, జరిగిన నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు, పరీక్షా వెండర్తో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని, లేదా పూర్తిగా సమీక్షించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో న్యాయంగా, పారదర్శకంగా, లోపరహితంగా నియామక ప్రక్రియలు సాగేందుకు వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించబడకపోతే, రాబోయే ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలపై నమ్మకం కోల్పోతారని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMFv7Y
ఈ పరీక్షల అకస్మాత్తు రద్దు, సాంకేతిక లోపాలు, కేంద్రాల్లో దుర్వినియోగాలు వంటి విషయాలను ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం, ఇవి సమస్యల తీవ్రతను పెంచుతోంది. చాలా మంది ఈ సమస్యలకూ ఉద్యోగ ఎంపిక కమిషన్ తమ పరీక్ష వృద్ధిదారును మార్చినదానికి సంబంధం ఉందని భావిస్తున్నారు.
Satish Dhawan Space Centre (SHAR):సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డైరెక్టర్గా డాక్టర్. ఈఎస్ పద్మకుమార్
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
ప్రస్తుతం, ఈ నిరసనలు, సమస్యల తీవ్రత సోషల్ మీడియాలోకి చేరుకుంది. వివిధ హ్యాష్ట్యాగ్లతో వైరల్గా మారింది. #SSCMisManagement, #SSCSystemSudharo, & #JusticeForAspirants వంటి హ్యాష్ట్యాగులు ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఇందులో విద్యార్థులు సైతం చేరుకుని, వారి నిరసనల వీడియోలు, పరీక్ష రోజున జరిగిన సమస్యల వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సాంకేతిక సమస్యల్లో ముఖ్యంగా..
🔺 కంప్యూటర్ క్రాష్లు
🔺 బయోమెట్రిక్ వ్యవస్థల్లో లోపాలు
🔺 తప్పుగా కేటాయించిన పరీక్ష కేంద్రాలు
Job Mela: ఆగస్టు 5వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
చాలా మంది విద్యార్థులు ఈ వైఫల్యాలను కమిషన్ ఇటీవల మార్చిన పరీక్షా విక్రేత (వెండర్) తో కలిపి చూస్తున్నారు. అభ్యర్థులు పేర్కొనడంతో కొత్త వెండర్కు గతంలో సరైన పనితీరు లేదని, చిన్నతరహా పరీక్షలను కూడా నిర్వహించలేని స్థితి దీనికి నిదర్శనమని చెబుతున్నారు. దీంతో, సుమారు 30 లక్షల మంది అభ్యర్థులు హాజరవనున్న SSC CGL 2025 వంటి భారీ స్థాయిలో జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్ను ఈ వెండర్ సమర్థవంతంగా నిర్వహించగలడా అనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీడియాలతో తీవ్ర ఆగ్రహం..
తాజా పరిణామాల్లో, ఢిల్లీలో “ఢిల్లీ చలో” ఉద్యమం కింద భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. అభ్యర్థులు, ప్రముఖ ఉపాధ్యాయులు జంతర్ మంతర్ అండ్ సీజీఓ.. కాంప్లెక్స్ వద్ద గుమికూడి, బాధ్యత వహించాలి ఇంకా, తక్షణ సంస్కరణలు చేయాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే, ఇక్కడ పోలీసులు లాఠీచార్జ్ను ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో తీవ్ర విమర్శలకు దారితీసినట్టైంది.
వ్యవసాయ కూలీల కుమార్తెకు మైక్రోసాఫ్ట్లో రూ. 51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం!
పలువురు విద్యార్థుల వాదన ప్రకారం, సాంకేతిక లోపాలపై ప్రశ్నించగానే వారిని మౌనంగా ఉంచారని లేదా బలవంతంగా బయటకు నెట్టేశారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రజలలో తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచాయి. దీంతో, అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యమానికి మద్దతు పలికారు. ఢిల్లీలో నిరసనల సమయంలో ప్రముఖ ఉపాధ్యాయురాలు నీతూ సింగ్ గొంతు కలిపిన వారిలో ఒకరుగా నిలిచారు.
రంగస్థలంగా మారిన సోషల్ మీడియా..
వివిధ సోషల్ మీడియాలో (X, Instagram, & YouTube ) ఈ విషయంపై విద్యార్థులు మారి అనుభవాలను, అభిప్రాయాలను వారి ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేశారు. అనేక మంది విద్యార్థులు వారి నిరసనలను సమన్వయం చేయాలని, సమస్యపై బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు.
పరీక్షలపై దర్యాప్తు.. పరిష్కారం కోరుతున్న విద్యార్థులు..
తాజా పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు, జరిగిన నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు, పరీక్షా వెండర్తో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని, లేదా పూర్తిగా సమీక్షించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో న్యాయంగా, పారదర్శకంగా, లోపరహితంగా నియామక ప్రక్రియలు సాగేందుకు వ్యవస్థాత్మక సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించబడకపోతే, రాబోయే ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలపై నమ్మకం కోల్పోతారని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
http://dlvr.it/TMFv7Y