Job Mela: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రేపు ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్‌మేళా

సాక్షి ఎడ్యుకేష‌న్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రేపు(జూలై 31వ తేదీ) ఎస్డీ&టీ (SD&T) ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేయ‌నున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 9440838388 నంబర్‌ను సంప్రదించవచ్చు.



రంగాల వారీగా ఖాళీల వివ‌రాలు ఇవే..









క్రమ

సంఖ్య 
సంస్థ పేరు 

ఖాళీలు 







1

ఆక్సిస్ బ్యాంక్ (Axis Bank)

20





2

కిమ్స్ హాస్పిటల్ (KIMS Hospital)

30





3

ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ (NS Instruments India Pvt Ltd)

30





4

డైకిన్ (Daikin)

30





5

మూతూట్ ఫైనాన్స్ (Muthoot Finance Limited)

20





6

అపోలో ఫార్మసీ (Apollo - Pharmacy)

20










జాబ్‌మేళా వివరాలు 






* తేదీ: 31 జూలై 2025

* స్థలం: MPDO కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి

* మొత్తం ఖాళీలు: 150+

* సంప్రదించవలసిన నంబర్‌: 9440838388







☛ Follow our YouTube Channel (Click Here)



☛ Follow our Instagram Page (Click Here)



☛ Join our WhatsApp Channel (Click Here)



☛ Join our Telegram Channel (Click Here)


http://dlvr.it/TMBdJ7

Post a Comment

Previous Post Next Post